శుభముహూర్తాన సచివాలయంలోకి జగన్.. సీఎంగా తొలి ఫైల్పై సంతకం

ఆంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రిగా మే 30 బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి శనివారం ఉదయం తొలిసారి సెక్రటేరియట్లోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా జగన్కు సచివాలయం ఉద్యోగులు, అధికారులు స్వాగతం పలికారు.ఆంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రిగా మే 30 బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి శనివారం ఉదయం తొలిసారి సెక్రటేరియట్లోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా జగన్కు సచివాలయం ఉద్యోగులు, అధికారులు స్వాగతం పలికారు.
By June 08, 2019 at 09:04AM
By June 08, 2019 at 09:04AM
No comments