Breaking News

నేడు నీతి ఆయోగ్ భేటీ.. కేసీఆర్ గైర్హాజరు, కారణం ఇదే!


ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన శనివారం సాయంత్రం (జూన్ 15న) నీతి ఆయోగ్ సమావేశం జరగనుంది. సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత జరుగుతున్న తొలి సమావేశం కావడంతో దీనికి ప్రాధాన్యత సంతరించుకుంది.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన శనివారం సాయంత్రం (జూన్ 15న) నీతి ఆయోగ్ సమావేశం జరగనుంది. సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత జరుగుతున్న తొలి సమావేశం కావడంతో దీనికి ప్రాధాన్యత సంతరించుకుంది.

By June 15, 2019 at 10:31AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/telangana-cm-kcr-and-mamata-to-skip-niti-aayog-meeting-today/articleshow/69797883.cms

No comments