Breaking News

విజయవాడ సెంట్రల్ ఫలితంపై హైకోర్టును ఆశ్రయించిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే!


విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి మల్లాది విష్ణు 25 ఓట్లతో విజయం సాధించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఎన్నిక ఫలితంపై టీడీపీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే హైకోర్టును ఆశ్రయించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి మల్లాది విష్ణు 25 ఓట్లతో విజయం సాధించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఎన్నిక ఫలితంపై టీడీపీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే హైకోర్టును ఆశ్రయించారు.

By June 15, 2019 at 09:50AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/ex-mla-tdp-leader-bonda-uma-file-petition-in-high-court-against-for-vijayawada-central-election-result/articleshow/69797596.cms

No comments