ఇదేనా రాజన్న రాజ్యమని లోకేశ్ ట్వీట్.. హోం మంత్రి కౌంటర్!
వైసీపీకి ఓటు వేయలేదనే కారణంతో గుంటూరు జిల్లాలో ఓ కుటుంబాన్ని బహిష్కరించారనే ప్రచారం సాగింది. అలాగే వైసీపీ నేతలు టీడీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారని ఆ పార్టీ ఆరోపిస్తోంది.వైసీపీకి ఓటు వేయలేదనే కారణంతో గుంటూరు జిల్లాలో ఓ కుటుంబాన్ని బహిష్కరించారనే ప్రచారం సాగింది. అలాగే వైసీపీ నేతలు టీడీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారని ఆ పార్టీ ఆరోపిస్తోంది.
By June 18, 2019 at 08:42AM
By June 18, 2019 at 08:42AM
No comments