AP Employees IR: ఉద్యోగులకు సీఎం వైఎస్ జగన్ వరాలు

సచివాలయంలో ఒప్పంద ప్రాతిపదికన పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా జీతాలు పెంచుతామని తెలిపారు. ఉద్యోగులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీకి తగ్గట్టుగానే సీపీఎస్ రద్దుపై నిర్ణయం తీసుకుంటామని వారికి హామీ ఇచ్చారు. సచివాలయంలో ఒప్పంద ప్రాతిపదికన పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా జీతాలు పెంచుతామని తెలిపారు. ఉద్యోగులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీకి తగ్గట్టుగానే సీపీఎస్ రద్దుపై నిర్ణయం తీసుకుంటామని వారికి హామీ ఇచ్చారు.
By June 08, 2019 at 12:24PM
By June 08, 2019 at 12:24PM
No comments