Breaking News

దుబాయిలో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది భారతీయులు సహా 17 మంది మృతి


దుబాయిలో గురువారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది భారతీయులు మృతిచెందినట్టు అక్కడ భారత రాయబార కార్యాలయం అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించింది.దుబాయిలో గురువారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది భారతీయులు మృతిచెందినట్టు అక్కడ భారత రాయబార కార్యాలయం అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించింది.

By June 07, 2019 at 12:04PM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/eight-indians-among-17-killed-in-dubai-tourist-bus-accident/articleshow/69687198.cms

No comments