Breaking News

‘జగన్ స్థానంలో బాబు ఉండుంటే 23 మందిని 13కి ఎలా చేర్చాలని ఆలోచించేవారు’


టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ పర్యాటక శాఖ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాస్ విమర్శలు గుప్పించారు. శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై మాట్లాడుతూ అవంతి విరుచుకుపడ్డారు.టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ పర్యాటక శాఖ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాస్ విమర్శలు గుప్పించారు. శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై మాట్లాడుతూ అవంతి విరుచుకుపడ్డారు.

By June 18, 2019 at 10:56AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/bheemili-mla-avanthi-srinivas-sensational-comments-on-chandrababu-at-ap-assembly/articleshow/69836713.cms

No comments