Odisha Cyclone Landfall: తీరం దాటిన ఫణి.. ఒడిశాలో భీభత్సం

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన సూపర్ సైక్లోన్ ఫణి శుక్రవారం ఉదయం పూరీ వద్ద తీరాన్ని దాటింది. వాతావరణ శాఖ అంచనా వేసినట్టుగానే ఇది గోపాలపూర్- చాంద్బిలి వద్ద తీరం దాటి, బెంగాల్ దిశగా పయనిస్తోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన సూపర్ సైక్లోన్ ఫణి శుక్రవారం ఉదయం పూరీ వద్ద తీరాన్ని దాటింది. వాతావరణ శాఖ అంచనా వేసినట్టుగానే ఇది గోపాలపూర్- చాంద్బిలి వద్ద తీరం దాటి, బెంగాల్ దిశగా పయనిస్తోంది.
By May 03, 2019 at 11:11AM
By May 03, 2019 at 11:11AM
No comments