తాత అఘాయిత్యంతో గర్భం దాల్చిన బాలిక.. మనస్తాపంతో ఆత్మహత్య

నెల రోజుల క్రితం ఆ బాలిక కడుపునొప్పితో బాధపడుతూ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. డాక్టర్లు పరీక్షించి గర్భిణి అని చెప్పడంతో బాలిక తల్లిదండ్రులు మిర్యాలగూడకు వెళ్లి ఈ విషయంపై పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టారు.నెల రోజుల క్రితం ఆ బాలిక కడుపునొప్పితో బాధపడుతూ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. డాక్టర్లు పరీక్షించి గర్భిణి అని చెప్పడంతో బాలిక తల్లిదండ్రులు మిర్యాలగూడకు వెళ్లి ఈ విషయంపై పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టారు.
By May 09, 2019 at 10:36AM
By May 09, 2019 at 10:36AM
No comments