Breaking News

జూలై నుంచి ‘కాళేశ్వరం’ నీళ్లు.. కరెంట్ సమకూర్చుకోండని కేసీఆర్ ఆదేశాలు


కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రోజుకు 2-3 టీఎంసీల నీటిని ఎత్తిపోయాలని సీఎం కేసీఆర్ సూచించారు. ఇందుకు అవసరమైన విద్యుత్‌ను సమకూర్చుకోవాలన్నారు. 45 లక్షల ఎకారల్లో రెండు పంటలు పండించాలని సమీక్షా సమావేశంలో కేసీఆర్ సూచించారు.కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రోజుకు 2-3 టీఎంసీల నీటిని ఎత్తిపోయాలని సీఎం కేసీఆర్ సూచించారు. ఇందుకు అవసరమైన విద్యుత్‌ను సమకూర్చుకోవాలన్నారు. 45 లక్షల ఎకారల్లో రెండు పంటలు పండించాలని సమీక్షా సమావేశంలో కేసీఆర్ సూచించారు.

By May 16, 2019 at 10:39PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/telangana-cm-kcr-conducts-review-meeting-on-kaleshwaram-project/articleshow/69363481.cms

No comments