గవర్నర్ నరసింహన్తో వైఎస్ జగన్ భేటీ

వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్.. గవర్నర్ నరసింహన్తో భేటీ అయ్యారు. ఏపీలో ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాల్సిందిగా కోరారు. అనంతరం ప్రగతి భవన్కు బయలుదేరి వెళ్లారు.వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్.. గవర్నర్ నరసింహన్తో భేటీ అయ్యారు. ఏపీలో ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాల్సిందిగా కోరారు. అనంతరం ప్రగతి భవన్కు బయలుదేరి వెళ్లారు.
By May 25, 2019 at 05:35PM
By May 25, 2019 at 05:35PM
No comments