మోదీపై మమతా బెనర్జీ ఫైర్.. చంద్రబాబుకు థ్యాంక్స్

బీజేపీ ఆదేశాలతోనే బెంగాల్లో ఈసీ పక్షపాత చర్యలకు పాల్పడుతోందని.. ఇది ప్రజాస్వామ్యంపై నేరుగా దాడి చేసినట్లేనని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. తనకు అండగా నిలిచిన ప్రతిపక్ష నేతలకు కృతజ్ఞతలు తెలిపారు.బీజేపీ ఆదేశాలతోనే బెంగాల్లో ఈసీ పక్షపాత చర్యలకు పాల్పడుతోందని.. ఇది ప్రజాస్వామ్యంపై నేరుగా దాడి చేసినట్లేనని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. తనకు అండగా నిలిచిన ప్రతిపక్ష నేతలకు కృతజ్ఞతలు తెలిపారు.
By May 16, 2019 at 04:53PM
By May 16, 2019 at 04:53PM
No comments