Breaking News

కశ్మీర్: నాడు వైరల్ అయిన ఫోటోలోని ఉగ్రవాదులంతా హతం!


జమ్ముకశ్మీర్‌లోని షోపియన్‌ జిల్లాలో శుక్రవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో హిజ్బుల్ ముజాయిద్దీన్ మాజీ కమాండర్ బుర్హాన్ వనీ ప్రధాన అనుచరుడు సహా ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. జమ్ముకశ్మీర్‌లోని షోపియన్‌ జిల్లాలో శుక్రవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో హిజ్బుల్ ముజాయిద్దీన్ మాజీ కమాండర్ బుర్హాన్ వనీ ప్రధాన అనుచరుడు సహా ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు.

By May 04, 2019 at 09:45AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/3-terrorists-including-burhan-wanis-aide-killed-in-jammu-and-kashmir-encounter/articleshow/69171115.cms

No comments