రుణం ఎగవేత కేసులో సీబీఐ నోటీసులు.. సుజనాకు హైకోర్టు ఝలక్

బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని చెల్లించకుండా మోసం చేసారని ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ ఎంపీ సుజనా చౌదరిని తమ ముందు హాజరు కావాలని సీబీఐ నోటీసులు జారీచేసిన విషయం తెలిసిందే. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని చెల్లించకుండా మోసం చేసారని ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ ఎంపీ సుజనా చౌదరిని తమ ముందు హాజరు కావాలని సీబీఐ నోటీసులు జారీచేసిన విషయం తెలిసిందే.
By May 01, 2019 at 10:33AM
By May 01, 2019 at 10:33AM
No comments