ప్రియుడి మోజులో భర్త, కుమారుడిని హత్యచేసిన మహిళ

వేలూరు జిల్లా ఆర్కాడు సమీపంలోని తాజ్పురా మందవేలి ప్రాంతానికి చెందిన సుబ్రహ్మణి కుమారుడు రాజా(25) ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్నాడు. రెండు సంవత్సరాల క్రితం అదే ప్రాంతానికి చెందిన దీపిక అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వేలూరు జిల్లా ఆర్కాడు సమీపంలోని తాజ్పురా మందవేలి ప్రాంతానికి చెందిన సుబ్రహ్మణి కుమారుడు రాజా(25) ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్నాడు. రెండు సంవత్సరాల క్రితం అదే ప్రాంతానికి చెందిన దీపిక అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.
By May 18, 2019 at 12:22PM
By May 18, 2019 at 12:22PM
No comments