Breaking News

పొలంలో పిడుగు.. తల్లీ, కొడుకు, కూతురు మృతి, తండ్రి పరిస్థితి విషమం


పొలం దగ్గర పనులు చేస్తున్న కుటుంబాన్ని పిడుగు రూపంలో మృత్యువు కబళించింది. తల్లి, కొడుకు, కూతురు అక్కడికక్కడే మృతి చెందగా.. తండ్రి పరిస్థితి విషమంగా ఉంది. వికారాబాద్ జిల్లాలో ఈ విషాదం చోటుచేసుకుంది.పొలం దగ్గర పనులు చేస్తున్న కుటుంబాన్ని పిడుగు రూపంలో మృత్యువు కబళించింది. తల్లి, కొడుకు, కూతురు అక్కడికక్కడే మృతి చెందగా.. తండ్రి పరిస్థితి విషమంగా ఉంది. వికారాబాద్ జిల్లాలో ఈ విషాదం చోటుచేసుకుంది.

By May 20, 2019 at 06:59PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/thunderbolt-kills-3-of-a-family-in-vikarabad/articleshow/69414511.cms

No comments