Breaking News

గాంధీజీ పాకిస్థాన్ పిత.. బీజేపీకి తలనొప్పిగా మారిన నేతల వ్యాఖ్యలు


మహాత్మా గాంధీ పాకిస్థాన్ పిత అని బీజేపీ నేత అనిల్ సౌమిత్ర ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టారు. దీంతో పార్టీ ఆయన్ను సస్పెండ్ చేసింది. గాంధీని చంపిన గాడ్సే దేశభక్తుడని సాధ్వీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.మహాత్మా గాంధీ పాకిస్థాన్ పిత అని బీజేపీ నేత అనిల్ సౌమిత్ర ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టారు. దీంతో పార్టీ ఆయన్ను సస్పెండ్ చేసింది. గాంధీని చంపిన గాడ్సే దేశభక్తుడని సాధ్వీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

By May 17, 2019 at 05:17PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/anil-saumitra-suspended-from-bjp-primary-membership-for-calling-mahatma-gandhi-as-father-of-pakistan/articleshow/69374583.cms

No comments