Breaking News

జగన్ కీలక అడుగు.. ఎన్నికల ఫలితాలకి రెండ్రోజుల ముందే..!


మే 23న ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈసారి ఏపీలో తమ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని వైఎస్ఆర్సీపీ శ్రేణులు నమ్మకంతో ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే జగన్ అడుగులేస్తున్నారు.మే 23న ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈసారి ఏపీలో తమ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని వైఎస్ఆర్సీపీ శ్రేణులు నమ్మకంతో ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే జగన్ అడుగులేస్తున్నారు.

By May 13, 2019 at 07:43PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/ysrcp-chief-jaganmohan-reddy-will-shift-to-amravati-residence-on-may-21/articleshow/69311266.cms

No comments