ఏపీలో ఉన్నది పోలీసులా.. టీడీపీ కార్యకర్తలా?: విజయసాయి

ఆంధ్రప్రదేశ్ పోలీసులను దుయ్యబడుతూ విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు. అసలు ఏపీలో పోలీసు వ్యవస్థ ఉందా అని ప్రశ్నించారు. అక్కడి పోలీసులు టీడీపీ కార్యకర్తలుగా మారిపోయారా? అని పేర్కొన్నారు.ఆంధ్రప్రదేశ్ పోలీసులను దుయ్యబడుతూ విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు. అసలు ఏపీలో పోలీసు వ్యవస్థ ఉందా అని ప్రశ్నించారు. అక్కడి పోలీసులు టీడీపీ కార్యకర్తలుగా మారిపోయారా? అని పేర్కొన్నారు.
By May 19, 2019 at 03:21PM
By May 19, 2019 at 03:21PM
No comments