Breaking News

పారిశ్రామికవేత్తను ట్రాప్ చేసి కిడ్నాప్.. రూ.30లక్షలు డిమాండ్


శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో ఢిల్లీ పోలీసులకు ఓ కాల్ వచ్చింది. తమ సంస్థ ఎండీని ఎవరో కిడ్నాప్ చేశారని, రూ.30లక్షలు డిమాండ్ చేస్తున్నారని మెరైన్ ఇంజినీరింగ్ కంపెనీ ప్రతినిధి ఒకరు ఫోన్లో చెప్పారు.శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో ఢిల్లీ పోలీసులకు ఓ కాల్ వచ్చింది. తమ సంస్థ ఎండీని ఎవరో కిడ్నాప్ చేశారని, రూ.30లక్షలు డిమాండ్ చేస్తున్నారని మెరైన్ ఇంజినీరింగ్ కంపెనీ ప్రతినిధి ఒకరు ఫోన్లో చెప్పారు.

By May 19, 2019 at 02:36PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/delhi-women-abduct-md-from-five-star-hotel/articleshow/69397071.cms

No comments