రామేశ్వరంలో కేసీఆర్.. అబ్దుల్ కలాంకు నివాళి

గురువారం రామేశ్వరంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం సమాధి దగ్గర కేసీఆర్ నివాళులర్పించారు. అనంతరం కలాం మ్యూజియంను కేసీఆర్ సందర్శించారు. ఆయన వెంట టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎంపీ సంతోష్ కుమార్ కూడా ఉన్నారు.గురువారం రామేశ్వరంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం సమాధి దగ్గర కేసీఆర్ నివాళులర్పించారు. అనంతరం కలాం మ్యూజియంను కేసీఆర్ సందర్శించారు. ఆయన వెంట టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎంపీ సంతోష్ కుమార్ కూడా ఉన్నారు.
By May 09, 2019 at 07:24PM
By May 09, 2019 at 07:24PM
No comments