‘మే 23న కుప్పంలో తీరం దాటనున్న జనసేన శతఘ్ని తుఫాన్, ఎవడైనా ఎగిరిపోతే మాకు సంబంధం లేదు’

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. అది తుఫాన్గా మారి మే 23న కుప్పంలో తీరం దాటనుంది. ఆ తుఫాన్ పేరు జనసేన శతఘ్ని అని యాక్టర్ ధన్రాజ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. అది తుఫాన్గా మారి మే 23న కుప్పంలో తీరం దాటనుంది. ఆ తుఫాన్ పేరు జనసేన శతఘ్ని అని యాక్టర్ ధన్రాజ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
By May 16, 2019 at 11:19PM
By May 16, 2019 at 11:19PM
No comments