హైదరాబాద్లో 20ఏళ్ల తర్వాత కనిపించిన రాబందు

ఆసిఫ్నగర్ క్రాస్రోడ్స్ ప్రాంతంలో రాబందు ఉందని శుక్రవారం రాత్రి 8.30 గంటలకు అటవీశాఖ అధికారులకు స్థానికులు సమాచారం ఇచ్చారు. దీంతో స్పెషల్ టీమ్ అక్కడికి చేరుకుని బాగా నీరసించిపోయి ఎగరలేని స్థితిలో ఉన్న రాబందును నెహ్రూ జూపార్క్కు తరలించింది.ఆసిఫ్నగర్ క్రాస్రోడ్స్ ప్రాంతంలో రాబందు ఉందని శుక్రవారం రాత్రి 8.30 గంటలకు అటవీశాఖ అధికారులకు స్థానికులు సమాచారం ఇచ్చారు. దీంతో స్పెషల్ టీమ్ అక్కడికి చేరుకుని బాగా నీరసించిపోయి ఎగరలేని స్థితిలో ఉన్న రాబందును నెహ్రూ జూపార్క్కు తరలించింది.
By May 19, 2019 at 09:23AM
By May 19, 2019 at 09:23AM
No comments