Breaking News

ఆపరేషన్ మిస్ ఫైర్.. తాలిబన్లకు బదులు 18 మంది సైనికులు మృతి


చిన్న సమన్వయ లోపం కారణంగా పూడ్చలేని నష్టం జరిగింది. అమెరికా వైమానిక దళం జరిపిన బాంబు దాడుల్లో అఫ్గాన్ పోలీసులు 18 మంది మరణించారు. ఆ దాడులు జరపాలని కోరింది వారే కావడం విషాదం.చిన్న సమన్వయ లోపం కారణంగా పూడ్చలేని నష్టం జరిగింది. అమెరికా వైమానిక దళం జరిపిన బాంబు దాడుల్లో అఫ్గాన్ పోలీసులు 18 మంది మరణించారు. ఆ దాడులు జరపాలని కోరింది వారే కావడం విషాదం.

By May 18, 2019 at 11:17PM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/american-airstrikes-on-afghanistan-forces-18-killed-due-to-miscommunication/articleshow/69391383.cms

No comments