ఎమ్మెల్యే, ఆయన కుమారుడు సహా 11 మందిని హతమొందించిన మిలిటెంట్లు

ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్లో మిలిటెంట్లు పంజా విసిరారు. ఎమ్మెల్యే, ఆయన కుమారుడు సహా 11 మందిని పొట్టనబెట్టుకున్నారు. ఈ ఘటన ఈటానగర్కు 260 కి.మీ. దూరంలో చోటు చేసుకుంది.ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్లో మిలిటెంట్లు పంజా విసిరారు. ఎమ్మెల్యే, ఆయన కుమారుడు సహా 11 మందిని పొట్టనబెట్టుకున్నారు. ఈ ఘటన ఈటానగర్కు 260 కి.మీ. దూరంలో చోటు చేసుకుంది.
By May 21, 2019 at 10:16PM
By May 21, 2019 at 10:16PM
No comments