Breaking News

బిహార్ బాలికల ఆశ్రమం: ఆ 11 మందిని అత్యాచారం చేసి చంపేశారు


బీహార్ బాలికల హాస్టల్ అత్యాచారాల కేసులో దారుణమైన సంచలనం వెలుగులోకి వచ్చింది. ముజఫర్‌పూర్‌ బాలికల ఆశ్రయ కేంద్రంలో నుంచి అదృశ్యమైన 11 మంది బాలికలను హత్య చేసినట్లు సీబీఐ అధికారులు వెల్లడించారు.బీహార్ బాలికల హాస్టల్ అత్యాచారాల కేసులో దారుణమైన సంచలనం వెలుగులోకి వచ్చింది. ముజఫర్‌పూర్‌ బాలికల ఆశ్రయ కేంద్రంలో నుంచి అదృశ్యమైన 11 మంది బాలికలను హత్య చేసినట్లు సీబీఐ అధికారులు వెల్లడించారు.

By May 04, 2019 at 04:12PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/11-girls-missing-from-bihar-shelter-home-likely-killed-cbi-says-in-suprme-court/articleshow/69175307.cms

No comments