Women Harassment In Tollywood: ఫలించిన శ్రీరెడ్డి పోరాటం.. వేధింపులపై జీవో జారీ

సినిమా,టివి పరిశ్రమలో మహిళా ఆర్టిస్టుల మీద లైంగిక వేధింపులపై 25 మందితో కమిటీని నియమించిన తెలంగాణా ప్రభుత్వం. సినీ నటి సుప్రియ, యాంకర్ ఝాన్సీ, దర్శకురాలు నందిని రెడ్డిలను ఈ కమిటీలో కీలక సభ్యులుగా చేర్చింది తెలంగాణ ప్రభుత్వం. సినిమా,టివి పరిశ్రమలో మహిళా ఆర్టిస్టుల మీద లైంగిక వేధింపులపై 25 మందితో కమిటీని నియమించిన తెలంగాణా ప్రభుత్వం. సినీ నటి సుప్రియ, యాంకర్ ఝాన్సీ, దర్శకురాలు నందిని రెడ్డిలను ఈ కమిటీలో కీలక సభ్యులుగా చేర్చింది తెలంగాణ ప్రభుత్వం.
By April 17, 2019 at 07:47PM
By April 17, 2019 at 07:47PM
No comments