Mandya: సుమలత ప్రత్యర్థి తరఫున చంద్రబాబు ప్రచారం.. జేడీఎస్ ‘నాయుడు’ స్కెచ్!

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సోమవారం మండ్యలో జేడీఎస్ తరఫున ప్రచారం నిర్వహించారు. ఇక్కడి నుంచి తెలుగు నటి సుమలత పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. జేడీఎస్ తరఫున కుమారస్వామి కుమారుడు నిఖిల్ పోటీ చేస్తున్నారు.ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సోమవారం మండ్యలో జేడీఎస్ తరఫున ప్రచారం నిర్వహించారు. ఇక్కడి నుంచి తెలుగు నటి సుమలత పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. జేడీఎస్ తరఫున కుమారస్వామి కుమారుడు నిఖిల్ పోటీ చేస్తున్నారు.
By April 15, 2019 at 09:54PM
By April 15, 2019 at 09:54PM
No comments