Jayabheri Group ఉద్యోగుల నుంచి రూ.2 కోట్లు స్వాధీనం.. చిక్కుల్లో మురళీ మోహన్?

జయభేరీ గ్రూప్నకు చెందిన ఇద్దరు ఉద్యోగుల నుంచి సైబరాబాద్ పోలీసులు రూ.2 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ డబ్బును రాజమండ్రి తరలిస్తున్నామని వారు పోలీసులకు తెలిపారు. జయభేరీ గ్రూప్నకు చెందిన ఇద్దరు ఉద్యోగుల నుంచి సైబరాబాద్ పోలీసులు రూ.2 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ డబ్బును రాజమండ్రి తరలిస్తున్నామని వారు పోలీసులకు తెలిపారు.
By April 04, 2019 at 12:16AM
By April 04, 2019 at 12:16AM
No comments