Breaking News

బైక్ మీద వెళ్తుండగా ఢీకొట్టిన కారు.. మేనమామ సహా ఇద్దరు చిన్నారుల దుర్మరణం


వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్‌ను కారు ఎదురుగా ఢీకొట్టడంతో ఇద్దరు చిన్నారులు సహా ముగ్గురు చనిపోయారు. గీసుగొండ మండలం కొమ్మాల స్టేజి సమీపంలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్‌ను కారు ఎదురుగా ఢీకొట్టడంతో ఇద్దరు చిన్నారులు సహా ముగ్గురు చనిపోయారు. గీసుగొండ మండలం కొమ్మాల స్టేజి సమీపంలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

By April 20, 2019 at 06:13PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/warangal-speeding-car-hits-bike-three-persons-killed-including-two-girls/articleshow/68967851.cms

No comments