Breaking News

అర్ధరాత్రి రెండు గ్రామాలపై ఏనుగు దాడి.. ఐదుగురు మృతి


అడవుల్లో సంచరించే వన్యప్రాణులు జనావాసాల్లోకి చొచ్చుకొచ్చి దాడులకు పాల్పడుతోన్న ఘటనలు తరుచూ చోటుచేసుకుంటున్నాయి. ఇలాంటి ప్రమాదాలు ఒడిశాలో అత్యధికంగా జరుగుతున్నాయి. అడవుల్లో సంచరించే వన్యప్రాణులు జనావాసాల్లోకి చొచ్చుకొచ్చి దాడులకు పాల్పడుతోన్న ఘటనలు తరుచూ చోటుచేసుకుంటున్నాయి. ఇలాంటి ప్రమాదాలు ఒడిశాలో అత్యధికంగా జరుగుతున్నాయి.

By April 19, 2019 at 10:24AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/five-killed-in-elephant-attack-in-odisha-angul-district-forest-area/articleshow/68949746.cms

No comments