ప్రణయ్ హత్య కేసు: నిందితులకు బెయిల్.. దేవుడు నిజవైపే నిలుస్తాడన్న అమృత

తన కుమార్తె అమృత వర్షిణి కులాంతర వివాహం చేసుకుందని ఆగ్రహించిన మిర్యాలగూడకు చెందిన వ్యాపారవేత్త తిరునగరి మారుతీరావు కోటి రూపాయలకు పైగా సుపారీ ఇచ్చి ప్రణయ్ని హత్య చేయించినట్టు ఆరోపణ. తన కుమార్తె అమృత వర్షిణి కులాంతర వివాహం చేసుకుందని ఆగ్రహించిన మిర్యాలగూడకు చెందిన వ్యాపారవేత్త తిరునగరి మారుతీరావు కోటి రూపాయలకు పైగా సుపారీ ఇచ్చి ప్రణయ్ని హత్య చేయించినట్టు ఆరోపణ.
By April 27, 2019 at 11:52AM
By April 27, 2019 at 11:52AM
No comments