Breaking News

ఎన్నికల్లో బీజేపీ గెలవాలన్న ఇమ్రాన్ ఖాన్.. మోదీపై విపక్షాలు ఫైర్


మోదీ నాయకత్వంలోని బీజేపీ గెలవాలని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆకాంక్షించారు. బీజేపీ గెలిస్తే ఇరు దేశాల మధ్య శాంతి చర్చలకు మెరుగైన అవకాశాలు ఉంటాయన్నారు. పాక్ ప్రధాని ప్రకటనతో విపక్షాలు మోదీని టార్గెట్ చేశాయి.మోదీ నాయకత్వంలోని బీజేపీ గెలవాలని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆకాంక్షించారు. బీజేపీ గెలిస్తే ఇరు దేశాల మధ్య శాంతి చర్చలకు మెరుగైన అవకాశాలు ఉంటాయన్నారు. పాక్ ప్రధాని ప్రకటనతో విపక్షాలు మోదీని టార్గెట్ చేశాయి.

By April 10, 2019 at 03:48PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/pakistan-has-officially-allied-with-pm-modi-vote-for-him-is-vote-for-pakistan-congress/articleshow/68811122.cms

No comments