Breaking News

నల్గొండ: నిద్రిస్తున్న యువతిని కత్తులతో పొడిచి దారుణ హత్య


తల్లిదండ్రులను కోల్పోయి నాయనమ్మతో కలిసి ఉంటున్న ఓ డిగ్రీ యువతిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. ఇంట్లో నిద్రిస్తున్న ఆమెను కత్తులతో పొడిచి దారుణంగా కడతేర్చారు.తల్లిదండ్రులను కోల్పోయి నాయనమ్మతో కలిసి ఉంటున్న ఓ డిగ్రీ యువతిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. ఇంట్లో నిద్రిస్తున్న ఆమెను కత్తులతో పొడిచి దారుణంగా కడతేర్చారు.

By April 10, 2019 at 03:36PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/21-years-old-woman-stabbed-to-death-in-nalgonda/articleshow/68811105.cms

No comments