బీమా సొమ్ము కోసం తోడల్లుడినే కడతేర్చాడు

గత ఏడాది అక్టోబరు 17న కరకవాగు శివారులో మేకలు మేపడానికి వెళ్లిన భూక్య రాయుడు కిన్నెరసాని కాల్వలో పడి మరణించాడు. రెండో భార్య బద్రి ఫిర్యాదు మేరకు పాల్వంచ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. గత ఏడాది అక్టోబరు 17న కరకవాగు శివారులో మేకలు మేపడానికి వెళ్లిన భూక్య రాయుడు కిన్నెరసాని కాల్వలో పడి మరణించాడు. రెండో భార్య బద్రి ఫిర్యాదు మేరకు పాల్వంచ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
By April 18, 2019 at 12:32PM
By April 18, 2019 at 12:32PM
No comments