గడ్డు ధరపై రూ.కోట్లు కోల్పోతున్నాం.. మంత్రి వద్ద రైతుల గోడు

పెరుగుతున్న ఫీడ్ ధరలతో నష్టపోతున్నామని తెలంగాణ పౌల్ట్రీ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి నిరంజన్ రెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించారు. గుడ్డు ధరలు నిర్ణయించడానికి బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు.పెరుగుతున్న ఫీడ్ ధరలతో నష్టపోతున్నామని తెలంగాణ పౌల్ట్రీ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి నిరంజన్ రెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించారు. గుడ్డు ధరలు నిర్ణయించడానికి బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు.
By April 25, 2019 at 11:01PM
By April 25, 2019 at 11:01PM
No comments