భార్యపై కోపంతో.. మద్యం మత్తులో పిల్లల హత్య

తాపీ మేస్త్రి పని చేసే కుమార్ తాగుడుకు బానిసయ్యాడు. రోజూ తాగొచ్చి భార్యతో పాటు పిల్లలను కొట్టేవాడు. భర్త పెట్టే చిత్రహింసలు భరించలేని శిరీష మార్చి 10న పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లడానికి ప్రయత్నించింది.తాపీ మేస్త్రి పని చేసే కుమార్ తాగుడుకు బానిసయ్యాడు. రోజూ తాగొచ్చి భార్యతో పాటు పిల్లలను కొట్టేవాడు. భర్త పెట్టే చిత్రహింసలు భరించలేని శిరీష మార్చి 10న పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లడానికి ప్రయత్నించింది.
By April 18, 2019 at 09:04AM
By April 18, 2019 at 09:04AM
No comments