Breaking News

శ్రీలంక పేలుళ్ల వెనుక తావీత్ జమాత్ .. తమిళనాడులోనూ ఉనికి!


పవిత్ర ఈస్టర్ రోజుల జరిగిన శ్రీలంకలో ఉగ్రవాదులు నరమేధానికి పాల్పడి వందల మందిని పొట్టనబెట్టుకున్నారు. ఎనిమిది చోట్ల జరిగిన బాంబు పేలుళ్లలో 300 మంది ప్రాణాలు కోల్పోగా, 500 మంది గాయపడ్డారు. పవిత్ర ఈస్టర్ రోజుల జరిగిన శ్రీలంకలో ఉగ్రవాదులు నరమేధానికి పాల్పడి వందల మందిని పొట్టనబెట్టుకున్నారు. ఎనిమిది చోట్ల జరిగిన బాంబు పేలుళ్లలో 300 మంది ప్రాణాలు కోల్పోగా, 500 మంది గాయపడ్డారు.

By April 22, 2019 at 11:20AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/radical-group-thawheed-jamaat-prime-suspect-behind-sri-lanka-blasts/articleshow/68985952.cms

No comments