Breaking News

సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో తెలంగాణను అధిగమించిన ఏపీ


దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో వివిధ విభాగాల్లో కనబరిచిన పనితీరు ఆధారంగా నీతి ఆయోగ్ ర్యాంకులను కేటాయించింది. నీతి ఆయోగ నిర్దేశించిన లక్ష్యాల్లో పదమూడు విభాగాల్లో అంధ్రప్రదేశ్ ప్రామాణికాలను అందుకుంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో వివిధ విభాగాల్లో కనబరిచిన పనితీరు ఆధారంగా నీతి ఆయోగ్ ర్యాంకులను కేటాయించింది. నీతి ఆయోగ నిర్దేశించిన లక్ష్యాల్లో పదమూడు విభాగాల్లో అంధ్రప్రదేశ్ ప్రామాణికాలను అందుకుంది.

By April 26, 2019 at 09:02AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/andhra-pradesh-beats-telangana-in-sustainble-development-goals-niti-ayog/articleshow/69051750.cms

No comments