Breaking News

ఉపాధిహామీ అమలులో దేశంలో నెంబర్‌వన్‌గా ఏపీ


మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో 2018-19 ఆర్థిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ నెంబర్‌వన్‌గా నిలిచింది. ఏపీలో మొత్తం 24.64 కోట్ల పని దినాలు కల్పించగా, రూ.9,216 కోట్లు ఖర్చు చేసింది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో 2018-19 ఆర్థిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ నెంబర్‌వన్‌గా నిలిచింది. ఏపీలో మొత్తం 24.64 కోట్ల పని దినాలు కల్పించగా, రూ.9,216 కోట్లు ఖర్చు చేసింది.

By April 14, 2019 at 09:46AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/andhra-pradesh-state-bags-five-awards-in-mgnrega-works/articleshow/68871402.cms

No comments