తెలంగాణలో పిడుగుల వాన.. వడగండ్ల బీభత్సం

తెలంగాణలో అకాల వర్షం బీభత్సం చేసింది. పలుచోట్ల వడగండ్ల వాన కురిసింది. వందలాది ఎకరాల్లో వరి, మామిడి పంటలకు నష్టం వాటిల్లింది. మార్కెట్ యార్డుల్లో ధాన్యం తడిసిముద్దైంది.తెలంగాణలో అకాల వర్షం బీభత్సం చేసింది. పలుచోట్ల వడగండ్ల వాన కురిసింది. వందలాది ఎకరాల్లో వరి, మామిడి పంటలకు నష్టం వాటిల్లింది. మార్కెట్ యార్డుల్లో ధాన్యం తడిసిముద్దైంది.
By April 19, 2019 at 07:15PM
By April 19, 2019 at 07:15PM
No comments