Breaking News

ఏపీ మాజీ గవర్నర్ ఎన్డీ తివారీ కుమారుడు రోహిత్ ఆకస్మిక మృతి


ఎన్డీ తివారి కుమారుడు రోహిత్ తివారీ మంగళవారం ఆకస్మికంగా ప్రాణాలు వదిలారు. ముక్కు నుంచి తీవ్ర రక్త స్రావమైన స్థితిలో ఆయన్ను హాస్పిటల్‌కు తరలించగా.. అప్పటికే చనిపోయారని డాక్టర్లు తెలిపారు.ఎన్డీ తివారి కుమారుడు రోహిత్ తివారీ మంగళవారం ఆకస్మికంగా ప్రాణాలు వదిలారు. ముక్కు నుంచి తీవ్ర రక్త స్రావమైన స్థితిలో ఆయన్ను హాస్పిటల్‌కు తరలించగా.. అప్పటికే చనిపోయారని డాక్టర్లు తెలిపారు.

By April 16, 2019 at 10:22PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/rohit-shekhar-tiwari-son-of-ap-ex-governor-nd-tiwari-brought-dead-to-hospital/articleshow/68911439.cms

No comments