Breaking News

ఒడిశా వద్ద తీరం దాటనున్న ఫణి.. ఉత్తరాంధ్రకు ముప్పు తప్పినట్టే


ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను ఫణి సోమవారం సాయంత్రానికి తీవ్ర తుఫానుగా రూపాంతంరం చెందింది. ఇది నేటి సాయంత్రానికి అతి తీవ్ర తుఫానుగా, రేపటికి అత్యంత పెను తఫానుగా మారుతుంది.ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను ఫణి సోమవారం సాయంత్రానికి తీవ్ర తుఫానుగా రూపాంతంరం చెందింది. ఇది నేటి సాయంత్రానికి అతి తీవ్ర తుఫానుగా, రేపటికి అత్యంత పెను తఫానుగా మారుతుంది.

By April 30, 2019 at 08:12AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/severe-cyclonic-storm-fani-heading-towards-the-odisha-coast/articleshow/69106386.cms

No comments