Breaking News

ఏపీ: రైతులకు శుభవార్త.. 'అన్నదాత' సుఖీభవ డబ్బులొచ్చాయ్


అన్నదాత సుఖీభవ పథకం డబ్బును బుధవారం (03-04-2019) రైతుల అకౌంట్లలో జమ చేసింది. ఇప్పటికే రైతుల ఖాతాల్లో రూ.వెయ్యి జమకాగా.. మిగిలిన రూ. 3వేలు ట్రాన్స్‌ఫర్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 45లక్షలమంది రైతులకు రూ.1349.81 కోట్లు జమయ్యాయి. అన్నదాత సుఖీభవ పథకం డబ్బును బుధవారం (03-04-2019) రైతుల అకౌంట్లలో జమ చేసింది. ఇప్పటికే రైతుల ఖాతాల్లో రూ.వెయ్యి జమకాగా.. మిగిలిన రూ. 3వేలు ట్రాన్స్‌ఫర్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 45లక్షలమంది రైతులకు రూ.1349.81 కోట్లు జమయ్యాయి.

By April 03, 2019 at 03:17PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/ap-government-released-annadata-sukhibhava-funds-to-farmers-accounts/articleshow/68703500.cms

No comments