Breaking News

నా శాపం వల్లే కర్కరే చనిపోయాడు.. బీజేేపీ నేత సాధ్వీ ప్రజ్ఞా వివాదాస్పద వ్యాఖ్యలు


నేను శపించడం వల్లే ఏటీఎస్ చీఫ్ హేమంత్ కర్కరే చనిపోయాడని సాధ్వీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. ముంబై ఉగ్రదాడుల్లో కర్కరే వీర మరణం పొందిన సంగతి తెలిసిందే.నేను శపించడం వల్లే ఏటీఎస్ చీఫ్ హేమంత్ కర్కరే చనిపోయాడని సాధ్వీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. ముంబై ఉగ్రదాడుల్లో కర్కరే వీర మరణం పొందిన సంగతి తెలిసిందే.

By April 19, 2019 at 07:52PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/sadhvi-pragyas-remark-on-hemant-karkare-evokes-strong-reactions-bjp-says-her-personal-view/articleshow/68956753.cms

No comments