ఇది పిరికిపందల చర్య.. మహేష్ బాబు ఎమోషనల్ ట్వీట్

శ్రీలంకలో ఎనిమిదిచోట్ల జరిగిన బాంబు పేలుళ్లలో 290 మందికి పైగా చనిపోయారు. మరో 500 మంది చావు బతుకుల మధ్య పోరాటం చేస్తున్నారు. ఆదివారం నాడు (నిన్న) జరిగిన ఈ దారుణ ఘటనతో ప్రపంచం మొత్తం ఉలిక్కిపడింది. శ్రీలంకలో ఎనిమిదిచోట్ల జరిగిన బాంబు పేలుళ్లలో 290 మందికి పైగా చనిపోయారు. మరో 500 మంది చావు బతుకుల మధ్య పోరాటం చేస్తున్నారు. ఆదివారం నాడు (నిన్న) జరిగిన ఈ దారుణ ఘటనతో ప్రపంచం మొత్తం ఉలిక్కిపడింది.
By April 22, 2019 at 07:08PM
By April 22, 2019 at 07:08PM
No comments