విరిగిన రైలు పట్టా.. పూరి ఎక్స్ప్రెస్కు తప్పిన ముప్పు

అధికారులు ఎక్స్ప్రెస్ లోకో పైలట్ను అలర్ట్ చేయడంతో రైలును నిలిపి వేశారు. వెంటనే రంగంలోకి దిగిన రైల్వే సిబ్బంది.. విరిగిన రైలు పట్టాకు మరమ్మత్తులు చేశారు. అరగంట తర్వాత రైళ్ల రాకపోకల్ని పునరుద్ధరించారు. అధికారులు ఎక్స్ప్రెస్ లోకో పైలట్ను అలర్ట్ చేయడంతో రైలును నిలిపి వేశారు. వెంటనే రంగంలోకి దిగిన రైల్వే సిబ్బంది.. విరిగిన రైలు పట్టాకు మరమ్మత్తులు చేశారు. అరగంట తర్వాత రైళ్ల రాకపోకల్ని పునరుద్ధరించారు.
By April 26, 2019 at 12:58PM
By April 26, 2019 at 12:58PM
No comments