Breaking News

శ్రీలంక పేలుళ్లలో నలుగురు జేడీఎస్ నేతలు మృతి, మరో ముగ్గురు మిస్సింగ్


శ్రీలంకలో బాంబు పేలుళ్ల ఘటన తర్వాత కర్ణాటక జేడీఎస్‌ నేతలు ఏడుగురు నేతలు మిస్సింగ్ అయ్యారు. వీరిలో నలుగురు చనిపోయినట్టు కొలంబోలోని భారత రాయబార కార్యాలయం ఈ మేరకు ధ్రువీకరించింది. శ్రీలంకలో బాంబు పేలుళ్ల ఘటన తర్వాత కర్ణాటక జేడీఎస్‌ నేతలు ఏడుగురు నేతలు మిస్సింగ్ అయ్యారు. వీరిలో నలుగురు చనిపోయినట్టు కొలంబోలోని భారత రాయబార కార్యాలయం ఈ మేరకు ధ్రువీకరించింది.

By April 22, 2019 at 02:00PM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/four-jds-leaders-killed-in-sri-lanka-blasts-5-others-missing/articleshow/68988718.cms

No comments