దర్శకుడిగా మారిన బాలనటుడు.. రెండో సినిమాను పట్టాలెక్కించాడు!

ఉగాదిని పురష్కరించుకుని ఈ సినిమాను రామానాయుడు స్టూడియోలో శనివారం లాంఛనంగా ప్రారంభించారు. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత లగడపాటి శ్రీధర్ క్లాప్ కొట్టగా.. ఈ చిత్ర నిర్మాతలు అజయ్ మైసూర్, నర్సింహరాజు కలిసి కెమెరా స్విచాన్ చేశారు.ఉగాదిని పురష్కరించుకుని ఈ సినిమాను రామానాయుడు స్టూడియోలో శనివారం లాంఛనంగా ప్రారంభించారు. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత లగడపాటి శ్రీధర్ క్లాప్ కొట్టగా.. ఈ చిత్ర నిర్మాతలు అజయ్ మైసూర్, నర్సింహరాజు కలిసి కెమెరా స్విచాన్ చేశారు.
By April 06, 2019 at 07:35PM
By April 06, 2019 at 07:35PM
No comments