వారణాసికి పయనమైన నిజామాబాద్ పసుపు రైతులు.. ప్రధానిపై పోటీకి సై

ప్రధాని మోదీపై పోటీ చేయడానికి సంచలన నిర్ణయం తీసుకున్న నిజామాబాద్ రైతులు ఆ దిశగా అడుగులు ప్రారంభించారు. వారణాసికి బయలుదేరి వెళ్లారు. నామినేషన్ వేయడానికి ప్రధాని కూడా అక్కడకు చేరుకున్నారు.ప్రధాని మోదీపై పోటీ చేయడానికి సంచలన నిర్ణయం తీసుకున్న నిజామాబాద్ రైతులు ఆ దిశగా అడుగులు ప్రారంభించారు. వారణాసికి బయలుదేరి వెళ్లారు. నామినేషన్ వేయడానికి ప్రధాని కూడా అక్కడకు చేరుకున్నారు.
By April 25, 2019 at 09:32PM
By April 25, 2019 at 09:32PM
No comments